- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ తమ సర్వీసుల సమయాన్ని తగ్గించింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో నేటి నుంచి చివరి ట్రైన్ సాయంత్రం ఏడు గంటల 45 నిమిషాలకు ప్రారంభమై 8 గంటల 45 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఉదయం యధావిధిగా ఆరున్నర గంటలకు ట్రైన్స్ ప్రారంభం అవుతాయి. మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల అందరూ కోవిడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని హైదరాబాద్ మెట్రో అధికారులు సూచించారు.
Next Story