లాక్‌డౌన్ ఫియర్..సొంతూళ్లకు ప్రజలు

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తిరిగి లాక్‌డౌన్ విధించబోతుందంటూ కథనాలు వెలువడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి ఏపీ వైపు వాహనాలు ఎక్కువగా తరలుతున్నాయి. దీంతో మంగళవారం హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనదారులు బారులు తీరారు. పంతంగి, కొర్ల పహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో విజయవాడ మార్గంలో 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.</p>

లాక్‌డౌన్ ఫియర్..సొంతూళ్లకు ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తిరిగి లాక్‌డౌన్ విధించబోతుందంటూ కథనాలు వెలువడంతో నగర వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా నగరం నుంచి ఏపీ వైపు వాహనాలు ఎక్కువగా తరలుతున్నాయి. దీంతో మంగళవారం హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనదారులు బారులు తీరారు. పంతంగి, కొర్ల పహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో విజయవాడ మార్గంలో 2కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

Next Story