- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెంట వెంటనే అధికారులు కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వెళ్తోన్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న సంఘటనలూ దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ మొదటి నాలుగు గంటల్లోనే అంటే ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో బైపోల్లో భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది.
Next Story