- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: మద్యం మత్తులో భార్యను భర్త హత్య చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సీతయ్యనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… కాలనీలో గతకొన్నేండ్లుగా మందుల శివరామరాజు, చిన్నమ్మలు జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో శివరామరాజు మద్యానికి విపరీతంగా బానిసయ్యాడు. తాగుడు విషయంలో రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది.
దీంతో ఏడాది క్రితం భార్యాపిల్లను వదిలేసి వెళ్లిపోయాడు. మంగళవారం రేషన్ సరుకుల కోసం తంబ్ వేయాల్సుండగా, భార్య చిన్నమ్మ ఆయన్ను ఇంటికి పిలిపించింది. దీంతో రామరాజు మళ్లీ తాగొచ్చి, భార్యపై అనుమానంతో హతమార్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story