- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. సరూర్నగర్ మైత్రీవనం కాలనీలో భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పంటించడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మహిళను.. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. కొద్దిరోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story