- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. భార్యకు కరోనా సోకిందనే బెంగతో భర్త మరణించారు.ఈ ఘటన జిల్లాలోని ఎల్లారెడ్డి పేటలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థత పడుతోంది.
దీంతో ఆమెకు టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం తెలిసుకున్న భర్త (70) మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర మనస్థాపంతో చెందిన అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కాగా, వీరికి కొడుకు, కూతురు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also..
Next Story