- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల లాక్ డౌన్ ను ప్రజలు ఏ విధంగా పాటిస్తున్నారో గమనించేందుకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య మంగళవారం ఆకస్మిక పర్యటన చేశారు. హైదరాబాద్ లోని పాబస్తీలో పలు వీధుల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలపై కేసులు నమోదు చేశారని చార్మినార్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఏసీపీలను అడిగి తెలుసుకున్నారు.
Tags: HRC Chairman, Justice Chandraiah, Hyderabad, old city, case, ACP
Next Story