హోలీ తర్వాత మారనున్న ఈ మూడు రాశుల వారి జాతకం.. ఏం జరగబోతుందంటే?

by Dishanational2 |
హోలీ తర్వాత మారనున్న ఈ మూడు రాశుల వారి జాతకం.. ఏం జరగబోతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : రాశులలోకి గ్రహాల ఆగమనం ద్వారా కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి సమస్యలను కొని తెస్తాయి.అయితే ఇప్పుడు ప్రస్తుతం హోలి రాబోతుంది. ఈ హోలీ తర్వాత మేష రాశిలో రాహు, శుక్రుడు కలుస్తున్నాయి. దీంతో మూడు రాశుల వారి జాతాకాలు మారి, అశుభంగా మారనున్నాయి. ఆ మూడు రాశులు ఏరాశులు, వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : ఈ రాశి వారికి అనుకోని ధననష్టం. ఆర్థిక సమస్యలు, వైవాహిక బంధంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం రాకపోవచ్చును.

కన్యా రాశి : ఈ రాశి వారికి గ్రహాల ఆగమనం వలన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. దగ్గరి బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నష్టపోక తప్పదు.

మీన రాశి : ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. వైవాహిక జీవితంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Read more:

Coins in Rivers: నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు.. ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed