- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హోలీ తర్వాత మారనున్న ఈ మూడు రాశుల వారి జాతకం.. ఏం జరగబోతుందంటే?
దిశ, వెబ్డెస్క్ : రాశులలోకి గ్రహాల ఆగమనం ద్వారా కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరికొన్ని రాశుల వారికి సమస్యలను కొని తెస్తాయి.అయితే ఇప్పుడు ప్రస్తుతం హోలి రాబోతుంది. ఈ హోలీ తర్వాత మేష రాశిలో రాహు, శుక్రుడు కలుస్తున్నాయి. దీంతో మూడు రాశుల వారి జాతాకాలు మారి, అశుభంగా మారనున్నాయి. ఆ మూడు రాశులు ఏరాశులు, వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి : ఈ రాశి వారికి అనుకోని ధననష్టం. ఆర్థిక సమస్యలు, వైవాహిక బంధంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం రాకపోవచ్చును.
కన్యా రాశి : ఈ రాశి వారికి గ్రహాల ఆగమనం వలన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. దగ్గరి బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు నష్టపోక తప్పదు.
మీన రాశి : ఆర్థిక సమస్యలు ఏర్పడుతాయి. వైవాహిక జీవితంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురి అవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
Read more:
Coins in Rivers: నదిలో నాణేలు ఎందుకు విసురుతుంటారు.. ఎందుకో తెలుసా?