- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి గృహకల్ప ఆవరణలో టీఎన్జీవోల 2021 సంవత్సర డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీ అమలు ప్రకటన త్వరలో అందుతుందని అన్నారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను త్వరలో రాష్ట్రానికి తీసుకు వస్తామని తెలిపారు.
Next Story