- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హిందూ మక్కల్ కట్చి అధ్యక్షుడు అర్జున్ సంపత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వింత హామీలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని వెల్లడించారు. ప్రతీ పేదవాడిని కోటీశ్వరుడిగా మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని అన్నారు. రామేశ్వరాన్ని ప్రత్యేక దీవిగా మారుస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Next Story