- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజులు గడువు కావాలని హైకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీంతో విచారణను ఈ నెల 18కు కోర్టు వాయిదా వేసింది.
కాగా చెన్నమనేని రమేశ్ ఇండియన్ సిటీజన్ కాదని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Next Story