- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వొకేట్లు వామన్ రావు, నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తులు ఎక్కడ పడేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవిలను వెంటబెట్టుకుని సుందిళ్ల బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం భారీ బందోబస్తు నడుమ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు కత్తులు పడేసిన ప్రాంతాన్ని అడిగి తెలుసుకున్నారు.
Next Story