- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
– తెలంగాణ పెన్షనర్స్ జేఏసీ డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: కోత విధించిన పెన్షన్ మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించాలన్ని హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. కొవిడ్ నేపథ్యంలో కోత విధించిన పెన్సన్ను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం గురువారం జీఓను విడుదల చేసింది. కొవిడ్ కారణంగా పెన్సనర్లు, కుటుంబాలు అనేక ఇబ్బందులు పడ్డాయని, కోర్టు కూడా వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి సూచన చేసిందని జేఏసీ ఛైర్మన్ లక్ష్మయ్య, కో ఛైర్మన్ రాజేంద్ర బాబు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేశారు. కోత విధించిన మొత్తాన్ని 12 శాతం వడ్డీతో చెల్లించాలని వారు కోరారు
Next Story