- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి విశ్వజిత్ను స్వయంగా తమ ఎదుట హాజరు కావాలని హై కోర్టు ఆదేశించింది. జనవరి 25న కోర్టుకు రావాలని హై కోర్టు తెలిపింది. ఒక ఎస్ఐకి సీఐ ప్రమోషన్ నిలిపివేయడంపై దాఖలైన పిటిషన్ పై గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసింది. వాటిని పాటించకపోవడంతో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
Next Story