- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో షెడ్యూల్ ప్రకారమే గ్రూపు –1 పరీక్షలు జరుగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల రిట్ దాఖలైంది. బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రిట్ పిటిషన్ను కొట్టివేసింది. గ్రూప్-1 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని ఉత్వర్వులు జారీ చేసింది. 14 నుంచి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story