కరోనాపై తెలంగాణలో హై అలర్ట్..

by  |
కరోనాపై తెలంగాణలో హై అలర్ట్..
X

ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ విషయంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఈ వైరస్‌పై హై అలర్ట్ కొనసాగుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇప్పటివరకూ 47,611మందికి స్ర్కీనింగ్ చేశారు. నిన్న 3,757మందికి హెల్త్ డెస్క్ ఆధ్వర్యంలో స్ర్కీనింగ్ చేశారు. ఇప్పటివరకూ 286మంది కరోనా అనుమానిత కేసులు గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉన్నారు.

tags :High alert, Coronavirus, Telangana, gandhi, fever hospitals, Screening, Health Desk

Next Story

Most Viewed