- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ మధు రాజేందర్ తో కౌన్సిలర్లు శేఖర్, విజయ్ వాగ్వాదానికి దిగారు. వాల్మీకి జయంతి వేడుకలో ప్రోటోకాల్ పాటించలేదని కౌన్సిలర్లు ఆరోపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
Next Story