- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: నిరాశ్రయులకు చేయూత ఇచ్చేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ గెస్ట్హౌస్లో నిరాశ్రయులకు, యాచకులకు ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో 50 మంది నిరాశ్రయులకు పండ్లు, దుప్పట్లు, ప్లేట్, గ్లాస్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags: Help,poor, people, homless, mahaboobnagar, minister srinivas goud
Next Story