- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే సేలం, ధర్మపురి, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, రాణిపేట, వేలూరు, తేని, దిండుగల్, మదురై, తిరుపత్తూర్, కోయంబత్తూర్, ఈరోడ్, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మరో 48 గంటలు భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉపరితల ఆవర్తనం కారణంగా అటు ఏపీలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర అరేబియా సముద్ర ప్రాంతంలో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ పువిఅరసన్ హెచ్చరికలు జారీచేశారు.
Next Story