- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మృతి
by Disha Web Desk 16 |
X
దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన పూడిమడక రొయ్యల చెరువు వద్ద జరిగింది. ఇద్దరు యువకులు మత్య్సకారులుగా గుర్తించారు. ఉప్పుగల్లీలను చెరువులుగా మార్చడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story