అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మృతి

by Disha Web Desk 16 |
అనకాపల్లి జిల్లాలో విషాదం.. ఇద్దరు యువకుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన పూడిమడక రొయ్యల చెరువు వద్ద జరిగింది. ఇద్దరు యువకులు మత్య్సకారులుగా గుర్తించారు. ఉప్పుగల్లీలను చెరువులుగా మార్చడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed