భారీగా బంగారం పట్టివేత..

by  |
భారీగా బంగారం పట్టివేత..
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్‌ అధికారులకు భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి 1.31 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి.. వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోయే సరికి, సదరు బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. అనంతరం బంగారం సీజ్ చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేశారు.



Next Story

Most Viewed