- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టులో పొగ మంచు దట్టంగా అలముకుంది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఉత్తర భారతంలోనూ చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పెసింది. దీంతో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.
Next Story