- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెరిట్ లేకుండా ఏ సీటు రాదని, మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని అన్నారు. ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతోందని, ఉద్యమాలు ప్రజలు చేస్తే వారితో గొంతు కలపాల్సిన అవసరముందన్నారు.
దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరముందని ఈటల తెలిపారు. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నామని, కానీ అది సక్రమంగా అమలు కాలేదన్నారు. సంపద కేంద్రీకరించడమే పేదరికానికి కారణమని, అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికిం పోదని ఈటల వ్యాఖ్యానించారు.
Next Story