- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని టీడీపీ నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితులను నిమ్మల రామానాయుడుతో కలిసి నారా లోకేశ్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అధికారుల నిర్లక్ష్యం వల్లనే వింత రోగం వచ్చిందని అన్నారు. ఐదారు రోజుల నుంచి కేసులు వస్తున్నాయనీ, వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. హడావుడిగా బాధితులను డిశ్చార్జ్ చేస్తున్నారని అన్నారు. నిపుణులైన వైద్యుల సలహాలను తీసుకోవాలని సూచించారు.
Next Story