- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోథ్ : మండల వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోథ్ మండలంలోని దన్నుర్ గ్రామానికి చెందిన నిమ్మల లావణ్య మృతి చెందింది. అయితే దీనిపై ‘దిశ’ లో ‘రోగం వస్తే సిటీకి.. లేకుంటే కాటికి’ అనే శీర్షిక ప్రచురించడంతో బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ వెంటనే స్పందించారు.
జిల్లా అధికారులతో మాట్లాడి దన్నుర్ లో డాక్టర్ నవీన్ రెడ్డి తో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేరియా డాక్టర్ రవీందర్, సూపర్ వైజర్ స్వామి, సిబ్బంది పసుల చంటి, సర్పంచ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story