- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో 17మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. వీరిలో నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన వారు గురువారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పాగుచ్చాలు అందజేసారు. పదోన్నతి పొందిన వారికి పదోన్నతి చిహ్నాన్ని ఎస్పీ రాజు అలంకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో రాణించాలని, పదోన్నతితో ఉద్యోగంపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు.
Next Story