ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి….

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: సచివాలయాలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అన్ని సచివాలయాలను పక్కా భవనాల్లోకి మారుస్తామని ఆయన అన్నారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఆరు లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన అన్నారు. కానీ వాటిలో కేవలం మూడు లక్షల ఇళ్లనే టీడీపీ ప్రారంభించిందని ఆయన అన్నారు.</p>

ఆయన వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి….
X

దిశ, వెబ్ డెస్క్:
సచివాలయాలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలోనే అన్ని సచివాలయాలను పక్కా భవనాల్లోకి మారుస్తామని ఆయన అన్నారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో ఆరు లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేసిందని ఆయన అన్నారు. కానీ వాటిలో కేవలం మూడు లక్షల ఇళ్లనే టీడీపీ ప్రారంభించిందని ఆయన అన్నారు.

Next Story