- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: మరణించిన పశువుల చర్మం కలిగి ఉండటం నేరం కాదని బాంబే హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. పశువులను వధించడం, ఎగుమతి, దిగుమతులు చేయడం, బీఫ్ కలిగి ఉండటాన్ని మహారాష్ట్ర చట్టం నేరంగా పరిగణిస్తున్నది. కాగా చనిపోయిన ఆవు, ఎద్దుల చర్మాన్ని కలిగి ఉండటం నేరం కాదని వీఎం దేశ్పాండే, అనిల్ ఎస్ కిలోర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. చర్మం కలిగి ఉండటం నేరమని ఎలాంటి చట్టమూ లేదని న్యాయమూర్తులు వెల్లడించారు.
Next Story