- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో హర్యానా రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు జనాలు గుమికూడకుండ చూడాలని ఆదేశించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, హర్యానాలో ఇప్పటి వరకు 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: corona, haryana, 144 section
Next Story