రూ.59 కోట్లతో మార్కెట్ కాంప్లెక్స్‌లు: హరీష్

by  |
రూ.59 కోట్లతో మార్కెట్ కాంప్లెక్స్‌లు: హరీష్
X

దిశ, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.59 కోట్ల 85 లక్షల రూపాయలతో చేపట్టనున్న సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్‌లు రూ.20 కోట్ల 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న వైకుంఠధామాలకు పరిపాలన అనుమతులు మంజూరు అయ్యాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో నూతన సమీకృత వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్ లు, వైకుంఠ ధామాల నిర్మాణాలు చేపట్టనున్నామని చేపట్టనున్నట్లు తెలిపారు.త్వరలోనే టెండర్లు పిలిచి , పనులు ప్రారoభించేలా చూస్తామని మంత్రి తెలిపారు.


Next Story

Most Viewed