- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మందపల్లి – నర్సాపూర్ వద్ద కుడి పైపులైన్ కాలువ, చెక్ డ్యాముల ద్వారా పారుతున్న నీళ్లను ఆదివారం మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ పైపులైన్ కాలువ ద్వారా మందపల్లి చెరువులు, కుంటలు నిండుతూనే సిద్దిపేట వాగులోకి నీళ్లు చేరనున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వీటితో పాటుగా 28 చెక్డ్యామ్లు, 11 గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపడంతో పాటుగా కోహెడ మండలం శనిగరం గ్రామ చెరువు కూడా నిండుతుందన్నారు. అనంతరం మిట్టపల్లి శివారులో నంగునూరు మండలానికి వెళ్లే ప్రధాన కుడి కాలువ, పైపులైన్ ద్వారా పారుతున్న నీళ్లను కూడా మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
tag: Minister Harish Rao, inspects, check dams, Siddipet
Next Story