జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు హరీశ్ రావు భూమిపూజ

by  |
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు హరీశ్ రావు భూమిపూజ
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆందోల్‌లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పట్టణంలోని 1141 సర్వే నెంబర్‌లో కేటాయించారు. బుధవారం ఆందోల్‌లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ మంజూ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed