- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జోగిపేట జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆందోల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. పట్టణంలోని 1141 సర్వే నెంబర్లో కేటాయించారు. బుధవారం ఆందోల్లో పర్యటించిన మంత్రి హరీశ్ రావు జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ మంజూ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు, జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Next Story