- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లాలో అడవి జంతువుల వేట పెరుగుతున్న నేపథ్యంలో కోళ్ల బైలు, మాలెపాడుల్లో 21 తుపాకులు దొరకడంతో జిల్లా వ్యాప్తంగా సెర్చ్ మొదలు పెట్టారు. వారం రోజుల పాటు జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్లో మొత్తం 503 నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలమనేరు సబ్ డివిజన్ పరిథిలో 275 నాటు తుపాకలు స్వాధీనం చేసుకుంటే, మదనపల్లి సబ్ డివిజన్ పరిథిలో 125, చిత్తూరు సబ్ డివిజన్ పరిథిలో 49, పుత్తూరు సబ్ డివిజన్ పరిథిలో మరో 54 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
Next Story