చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం

by  |
చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను సీజేఎఫ్ఎస్ కాలనీలో గోవిందయ్య అనే వ్యక్తి నాటు తుపాకీతో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఘటనలో ఓ మహిళకు తీవ్రగాయాలు కాగా, వెంటనే వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గోవిందయ్య, వరదయ్య కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గోవిందయ్యను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Next Story

Most Viewed