MLC తాతా మధును సన్మానించిన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు

by  |
MLC తాతా మధును సన్మానించిన ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ SFI రాష్ట్ర నాయకుడు తాతా మధు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాతా మధును పూర్వ ఎస్ఎఫ్ఐ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వ నాయకులు జి.రాంబాబు, నక్క అంజయ్య, తాత శ్రీను, జె.కె శ్రీనివాస్, రాములు కలుకూరి, అర్జున్, ఎన్.శ్రీనివాస్, సోమన్న, సురేష్, జంగారెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed