- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనాను జయించిన కానిస్టేబుల్ విధులకు హాజరయ్యాడు. ఆయనకు స్టేషన్లో అపూర్వ స్వాగతం లభించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. దాదాపు 28 రోజులపాటు క్వారంటైన్లో ఉండి వైరస్ను జయించాడు. అనంతరం విధులకు హాజరుకాగా, మిగతా సిబ్బంది అతనిపై పూల వర్షం కురిపించి వెల్కమ్ చెప్పారు.
Next Story