- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
వన జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సై మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ దీవెనెలు ప్రతి ఒక్కరికి కలగాలని ఆమె ఆకాంక్షించారు. మేడారం జాతరకు రావడం గొప్ప అనుభవమని గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు.
Next Story