అరణ్య జాతరలో గవర్నర్లు

by  |
అరణ్య జాతరలో గవర్నర్లు
X

న జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళి సై మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతిని ఇలాగే కొనసాగించాలన్నారు. సమ్మక్క, సారలమ్మ దీవెనెలు ప్రతి ఒక్కరికి కలగాలని ఆమె ఆకాంక్షించారు. మేడారం జాతరకు రావడం గొప్ప అనుభవమని గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed