- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం
ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం
by Disha Web Desk 11 |
X
దిశ ఉండవల్లి : ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తా క్యాంపు కార్యాలయంలో ఏపీఎం ,సీసీ ,విఓఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ఎమ్మెల్యే ను పూలమాలలు వేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story