ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం

by Disha Web Desk 11 |
ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా - ఎమ్మెల్యే అబ్రహం
X

దిశ ఉండవల్లి : ఐకేపీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తా క్యాంపు కార్యాలయంలో ఏపీఎం ,సీసీ ,విఓఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు ఎమ్మెల్యే ను పూలమాలలు వేసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed