బోనాల జాతరకు రూ. 90 కోట్లు: తలసాని

by  |
బోనాల జాతరకు రూ. 90 కోట్లు: తలసాని
X

దిశ, చార్మినార్: తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల జాతరకు సీఎం కేసీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సాలార్‌జంగ్ మ్యూజియంలో సంబంధిత అధికారులతో ఆషాఢ మాసం బోనాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు రూ. 90 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఇందులో రూ. 15 కోట్లు ఆయా ఆలయాలకు ఆర్థిక సాయం, మిగతా 75 కోట్లు కేవలం ఉత్సవాల ఏర్పాట్లకే ఖర్చు చేస్తున్నామన్నారు.



Next Story

Most Viewed