- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : పదవ తరగతి పరీక్షలపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ అదుపులోకి రావడంతో సెప్టెంబర్ 1 నుంచి బడులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షలపై ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటిలాగా 11 పేపర్లు కాకుండా ఈ ఏడాది కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా సెకండ్ ల్యాంగ్వేజ్ ఆప్షనల్గా ఉర్దూ పరీక్ష రాసే అవకాశం ఇచ్చింది.
Next Story