ఉపాధిహామీ పనులపై విచారణకు అంబుడ్స్ మెన్

by  |
ఉపాధిహామీ పనులపై విచారణకు అంబుడ్స్ మెన్
X

దిశ,వెబ్‌డెస్క్: ఉపాధిహామీ పనులపై విచారణకు అన్ని జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్ మెన్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్ మెన్‌లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జారీ చేసింది.


Next Story