- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఉపాధిహామీ పనులపై విచారణకు అన్ని జిల్లాల్లో అంబుడ్స్ మెన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి పనులపై ఫిర్యాదులు, విచారణ కోసం అంబుడ్స్ మెన్ను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో అంబుడ్స్ మెన్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బుధవారం జారీ చేసింది.
Next Story