- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మెదక్:
ప్రజలపై పన్నుల భారం వేసి వారిని ఆర్ధికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్, ధరణీ పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు బీడీ రంగంపై ఆధారపడిన నిరు పేద కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. బీడీ కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు.
Next Story