- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా కట్టడి కోసం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఇక మిగతా రోజుల్లో రాత్రి 10 నుంచి ఉదయం 4 వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది. కర్ఫ్యూ సమయంలో ప్రజారవాణాపై నిషేధం విధించింది.
ప్రతి ఆదివారం దుకాణాలు, థియేటర్లు, మాల్స్ మూసివేయనున్నట్లు తెలిపింది. అలాగే ఎల్లుడి నుంచి బీచ్లు, పార్కులు మూసివేయనున్నట్లు వెల్లడించింది. అలాగే 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నట్లు తెలిపింది.
Next Story