- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ పారిశ్రామిక విధానాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నూతన పాలసీ విధానాన్ని సోమవారం మంత్రి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా విడుదల చేశారు. ఈ కొత్త విధానం 2020 నుంచి 2023 వరకు అమలులో ఉండనున్నది. ఈ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సాహం కల్పించనున్నది. పెట్రో కెమికల్స్ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నది. పదిమందికి ఉపాధి కల్పించే మహిళలను మరింతగా ప్రోత్సహించనున్నారు.
Next Story