- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణానికి చెందిన పాజిటివ్ వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలను యథేచ్ఛగా తుంగలోకి తొక్కాడు. ఇష్టారాజ్యంగా తిరిగి ఇటు షాద్ నగర్ ను అటు బొంరస్ పేట్ మండలంలోని గౌరారం గ్రామాన్ని హడలెత్తిస్తున్నాడు. వికారాబాద్ జిల్లా బొంరస్ పేట మండలం గౌరారంకు చెందిన కిరాణ షాపు నడిపించే ఓ వ్యక్తిని కరోనా పాజిటివ్ వ్యక్తి కలిశాడు. కుల్కచర్ల మండలం బండేల్కిచర్ల బంధువును కూడా అతను కలిశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌరారం గ్రామానికి చెందిన 267 ఇండ్లల్లో 439 మందిని హోమ్ క్వారంట్లోనే ఉంచినట్లు మండల అధికారులు వివరిస్తున్నారు.
Next Story