- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
అమెరికా టెక్నాలజీ దిగ్గజాల దృష్టి ఇప్పుడు భారత్ సంస్థలవైపుకు మళ్లింది. దేశంలోని పలు కంపెనీల్లో షేర్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవలే జియో ప్లాట్ ఫామ్స్ (jio platforms) లో వాటా కొనుగోలు చేసింది గూగుల్ (google). ఇప్పుడు మరో ఆన్లైన్ బీమా సేవల కంపెనీ (online insurance company) లో పెట్టుబడులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీస్ పాలసీబజార్ డాట్ కామ్ (policybazaar.com) లో 10 శాతం వాటాను 15 కోట్ల డాలర్లకు కొనే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. భారత కరెన్సీలో సుమారు రూ.1,125 కోట్లు ఉంటుంది. జపాన్ కి చెందిన ఇన్వెస్టిమెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ (softbank group) కు పాలసీబజార్ లో 15% వాటా ఉంది. ఇందులో కొంత గూగుల్ కు అమ్మే అవకాశం ఉంది.
Next Story