సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..

by Vadlamudi Anukaran |

<p>దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు దీపావళికి బోనస్‌ను చెల్లించాలని ఢిల్లీలో కోల్ ఇండియాతో జరిగిన చర్చల్లో యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మికులకు రూ.72.500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. గతంలో సింగరేణి కార్మికులకు రూ. 68.500 చెల్లిస్తే ఈ సంవత్సరం అదనంగా రూ.4 వేలు పెంపుదల చేస్తూ బోనస్ చెల్లించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పండుగకు ముందే ఈ బోనస్‌ను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. &nbsp; &nbsp;</p>

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్..
X

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికులకు దీపావళికి బోనస్‌ను చెల్లించాలని ఢిల్లీలో కోల్ ఇండియాతో జరిగిన చర్చల్లో యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మికులకు రూ.72.500 చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.

గతంలో సింగరేణి కార్మికులకు రూ. 68.500 చెల్లిస్తే ఈ సంవత్సరం అదనంగా రూ.4 వేలు పెంపుదల చేస్తూ బోనస్ చెల్లించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పండుగకు ముందే ఈ బోనస్‌ను చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story