ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

by  |
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజనాలన్నీ చెల్లించాలని నిర్ణయించింది. సీనియారిటీ ప్రకారం ఏప్రిల్ 30 నాటికి అన్ని చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఈ నిర్ణయం వల్ల 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

Next Story