- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
మూడేండ్లలో గొల్లకురుమలను కోటిశ్వరులను చేస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పిందనీ , తీరా చూస్తే ఇప్పుడు అప్పుల పాలు చేసిందని గొల్లకురుమ నాయకులు ఉడుత రవీందర్ అన్నారు. గొర్రెలమేకల పెంపకం దార్ల(జీఎంపీఎస్) ఆధ్వర్యంలో గొల్లకురుమ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….గొర్రెలు వస్తాయని చెబితే తాము ఆశపడ్డామని తెలిపారు. ఆ ఆశతోనే పుస్తెలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చామని ఆయన అన్నారు. బ్యాంకులకు డీడీలు కట్టి రెండేండ్లుగా ఇంకా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
Next Story