- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
దిశ, వెబ్డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో షేర్లు, కరెన్సీలపైనే పెట్టుబడులు అధికంగా ఉంటాయనే సంకేతాలతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా కరోనా వైరస్ విషయంలో భయాలు బంగారం డిమాండ్ను తగ్గిస్తాయనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో అధికంగా ఉంది.
మంగళవారం ఎమ్సీఎక్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 43,348 గా ఉంది. వెండి కూడా పసిడి బాటలోనే రూ. 375 క్షీణించి రూ. 39,415 కి చేరింది. కరోనా కేసులు పెరుగుతుండటం, తదనంతర పరిణామాలతో మెటల్ బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని కమొడిటీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags: gold price, gold rate, silver
Next Story